టి.టిడిపి నేతలతో లోకేష్ మంతనాలు
Published Saturday, 23 July 2016హైదరబాద్: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శనివారం ఉదయం ఇక్కడి ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో తెలంగాణ ప్రాంత నాయకులతో భేటీ అయ్యారు. వివిధ అంశాలపై ఏర్పాటైన పది కమిటీల పనితీరు, సంస్థాగత వ్యవహారాలను ఆయన సమీక్షిస్తున్నారు.