డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట మోసం: నలుగురు అరెస్టు
Published Saturday, 23 July 2016హైదరాబాద్: డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయిస్తామని నగరంలో పలువురిని మోసగించిన నలుగురు మాయగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరు దాదాపు 30 లక్షల రూపాయలను వసూలు చేసి కొంతమందిని వంచించారు.