100 మీసేవా కేంద్రాలను ప్రారంభించిన చంద్రబాబు
Published Saturday, 23 July 2016విశాఖ: డిజిటల్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా 100 మీసేవా కేంద్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ప్రారంభించారు. రూ.8.30కోట్ల వ్యయంతో వుడా అభివృద్ధి చేసిన బహుళ అంతస్థుల భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.