ఎన్కౌంటర్లో ఇద్దరు మావోల మృతి
Published Saturday, 23 July 2016రాయ్పూర్: భద్రతాదళాలకు, మావోయిస్టులకు మధ్య శనివారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోలు మరణించారు. చత్తీస్గఢ్లోని కుంట ఫారెస్టు ఏరియాలో ఈ ఘటన జరిగింది. సంఘటన ప్రాంతంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.