చిత్రకారుడు హైదర్ రజా కన్నుమూత
Published Saturday, 23 July 2016దిల్లీ: అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన చిత్రకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత హైదర్ రజా (94) దిల్లీలో మృతి చెందారు. వృద్ధాప్య సమస్యలతో రెండు నెలలుగా ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం కన్నుమూసినట్లు, మధ్యప్రదేశ్లోని మండాలాలో అంత్యక్రియలు జరిపించనున్నట్లు ఆయన ఆప్తమిత్రడైన అశోక్ చెప్పారు.