31న ‘రియో పరుగు’ ప్రారంభించనున్న ప్రధాని
Published Saturday, 23 July 2016దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 31న దిల్లీలోని ఇండియా గేట్ వద్ద రియో పరుగును ప్రారంభిస్తారని కేంద్ర క్రీడలశాఖ మంత్రి విజయ్ గోయల్ తెలిపారు. బ్రెజిల్ రాజధాని రియో డి జెనీరోలో ఆగస్టు 5న ఆరంభం కానున్న ఒలింపిక్ గేమ్స్పై భారత్లో అవగాహన తీసుకురావడంలో భాగంగా ‘రియో పరుగు’ను నిర్వహించనున్నారు.