పెరిగిన గోదావరి ప్రవాహం
Published Saturday, 23 July 2016కరీంనగర్: కరీంనగర్ జిల్లా రాయపట్నం వద్ద శనివారం గోదావరి నదిలో నీటిమట్టం పెరిగింది. పాతవంతెనను తాకుతూ వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వంతెనపై రాకపోకలను అధికారులు పూర్తి స్థాయిలో తాత్కాలికంగా నిషేధం విధించారు.