ఒంగోలులో మూగ యువతిపై సామూహిక అత్యాచారం
Published Saturday, 23 July 2016ఒంగోలు: ఒంగోలు జనార్దన్కాలనీలో మూగ యువతిపై దుండగులు శనివారం నాడు సామూహిక అత్యాచారం చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు పై పోలీసులు బాధితురాలని వైద్య పరీక్షల కోసం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం పోలీసుల గాలింపు చేపట్టారు.