పోలవరం ప్రాజెక్టు కార్మికులు విధులకు హాజరు
Published Saturday, 23 July 2016పోలవరం (ప.గో): చర్చలు సఫలం కావడంతో పోలవరం ప్రాజెక్టు కార్మికులు విధులకు హాజరైనారు. పోలవరం ప్రాజెక్టు కార్మికులతో ఇంచార్జ్ సీఈ రమేష్బాబు చర్చలు సఫలమయ్యాయి. రెండు నెలల జీతాలు వెంటనే చెల్లించేందుకు, ఆగస్టు 15 నాటికి అన్ని బకాయిలు పూర్తిచేస్తామని వెల్లడించారు.