ప్రత్యేక ప్యాకేజీ కోసం టిడిపి ఎంపీ నోటీసు
Published Monday, 25 July 2016దిల్లీ: ఎపికి ప్రత్యేక ప్యాకేజీ అవసరమని, ఈ విషయమై లోక్సభలో చర్చించాలని శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు (టిడిపి) సోమవారం లోక్సభలో నోటీసు ఇచ్చారు. అశాస్ర్తియ పద్ధతుల్లో ఆదరాబాదరాగా రాష్ట్ర విభజన జరిగిందని, అన్ని విధాలా ఎపి నష్టపోయిందన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కేంద్రమే ఆదుకోవాలన్నారు.