నీట మునిగిన గూడెం వంతెన
Published Monday, 25 July 2016దండేపల్లి, జూలై 25: ఆదిలాబాద్-కరీంనగర్ జిల్లాల సరిహద్దులో దండేపల్లి మండలం గూడెం గోదావరి నది వద్దపై గల పాత వంతెన ఆదివారం నుండి నీటమునిగింది. కడెం జళాశయం నుండి వరద గేట్లు ఏత్తడంతో వరద ఉదృతి పెరగడంతోగోదావరి లోలేవల్ వంతేన పైనుంచి వరద పారడంతో వంతెనను అధికారులు మూసివేసి రాకపోకలను బంద్ చేశారు.కోత్త వంతెన నుండి చిన్న వాహనాల అనుమతించారు.