నాణ్యమైన సేవలు అందించడమే ధ్యేయం
Published Tuesday, 26 July 2016జిల్లాలోని వినియోగదారులకు స్వచ్ఛమైన సేవలు అందించడమే తమ ధ్యేయమని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్శాఖ కడప జిల్లా రిజిస్ట్రార్ గోపిశెట్టి ప్రసాద్ తెలిపారు. వినియోగదారులు రిజిస్ట్రేషన్ శాఖలో ప్రవేశపెట్టిన ఆన్లైన్ సేవలు వినియోగించుకుని తమ పనులు చక్కదిద్దుకోవాలని ఆయన తెలిపారు.