కేవీపీ హక్కుల ఉల్లంఘన నోటీసు
Published Tuesday, 26 July 2016దిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టగా - చర్చకు రాకుండా భాజపా సభ్యులు అడ్డుకుంటున్నారని, తన హక్కులకు భంగం కలిగించారని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు (కాంగ్రెస్) సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.