ఐసిస్ ఉగ్రవాదులకు ఆగస్టు 24 వరకు రిమాండ్
Published Tuesday, 26 July 2016హైదరాబాద్: నగరంలో పట్టుబడ్డ ఐసిస్ తీవ్రవాదులకు ఆగస్టు 24 వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ నాంపల్లి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. జైల్లో ఉన్న ఏడుగురు నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయస్థానం విచారించింది.