కిడ్నాపర్ల ముఠా అరెస్టు
Published Tuesday, 26 July 2016హైదరాబాద్: నగరంలోని జెబిఎస్, ఎంజిబిఎస్ బస్ కాంప్లెక్సులలో కిడ్నాప్లకు పాల్పడుతున్న ఓ ముఠా సభ్యులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వీరు ఇటీవల ఎంజిబిఎస్ బస్ స్టేషన్లో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఉత్తరాదికి చెందిన ఈ ముఠాలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు.