భారీగా గంజాయి స్వాధీనం
Published Tuesday, 26 July 2016విశాఖ: విశాఖ ఏజెన్సీ నుంచి హైదరాబాద్కు కారులో సుమారు 10 లక్షల రూపాయల విలువ చేసే గంజాయిని తరలిస్తుండగా నర్సీపట్నం వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్కు చెందిన నలుగురు యువకులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.