రైతులపై లాఠీచార్జి దారుణం: బృందాకారత్
Published Tuesday, 26 July 2016హైదరాబాద్: తెలంగాణ సిఎం కెసిఆర్ సొంత నియోజకవర్గంలో రైతులపై లాఠీచార్జి జరగడం దారుణమని సిపిఎం నేత బృందాకారత్ అన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు తమ పార్టీ వ్యతిరేకం కాదని, వాటిలో అక్రమాలను తాము అడ్డుకుంటామని ఆమె అన్నారు. అసైన్డ్ భూములను సాగుచేస్తున్న రైతులకు కూడా న్యాయపరంగా నష్టపరిహారం ఇవ్వాలన్నారు.