విద్యాశాఖ అధికారులతో మంత్రి గంటా భేటీ
Published Wednesday, 27 July 2016విజయవాడ: ఎపి మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం ఇక్కడ విద్యాశాఖకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు, పుష్కరాల్లో విద్యాశాఖ భాగస్వామ్యం, మనం-వనం తదతర అంశాలపై ఆయన చర్చించారు.