ఏసీబీ చార్జ్షీట్లో నిమ్స్ వైద్యుల పేర్లు
Published Thursday, 28 July 2016హైదరాబాద్ : నిమ్స్ ఆసుపత్రిలో రూ. 10 కోట్ల టెండర్లలో రూ. 3.14 కోట్ల మేర అవినీతి జరిగిందని ఏసీబీ తెలిపింది. నిమ్స్ ఆసుపత్రిలో పరికరాల కొనుగోలు అవకతవకలపై ఏసీబీ గురువారం చార్జ్షీట్ దాఖలు చేసింది. నిమ్స్ మాజీ డైరెక్టర్ ధర్మరక్షక్ అవినీతికి పాల్పడ్డారని, ఆసుపత్రి వైద్యులు ముకుందరెడ్డి, సూర్యప్రకాశ్రెడ్డి, వికాస్ కన్నా పేర్లను కూడా చార్జ్షీటులో ఏసీబీ చేర్చింది.