బైక్ దొంగలముఠా అరెస్టు
Published Thursday, 28 July 2016అనంతపురం: వివిధ ప్రాంతాల్లో బైక్లను దొంగిలిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను జిల్లా పోలీసులు ధర్మవరంలో గురువారం అరెస్టు చేశారు. వీరి నుంచి సుమారు 16లక్షల రూపాయలు విలువచేసే 34 బైక్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు.