రాజస్థాన్ సీఎం హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
Published Thursday, 28 July 2016జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రయాణిస్తున్న హెలికాప్టర్ను గురువారం అత్యవసరంగా ల్యాండ్ చేశారు. సిరోహి వెళ్తుండగా మార్గం మధ్యలో ప్రతికూల వాతావరణ ఎదురైంది. దీంతో రాజ్సమంద్ జిల్లాలోని ఓ గ్రామంలో హెలికాప్టర్ను అత్యవసరంగా దించినట్లు అధికారులు వెల్లడించారు.