ఎసిబికి చిక్కిన ఎస్ఎస్సి బోర్డు డైరెక్టర్
Published Thursday, 28 July 2016హైదరాబాద్: డిఎడ్ విద్యార్థుల నుంచి వెయ్యి రూపాయల చొప్పున లంచం పుచ్చుకుంటుండగా ఎపి ఎస్ఎస్సి బోర్డు డైరెక్టర్ ప్రసన్నకుమార్ను గురువారం నాడు ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు.