అమర్నాథ్ యాత్ర నిలివేత
Published Thursday, 28 July 2016శ్రీనగర్ : కొండచరియులు విరిగిపడుతుండడంతో అమర్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. భారీ వర్షాల
కు జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. జమ్మూలో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అమర్నాథ్ వైపు వెళుతున్న 800 ముంది మధ్యలోనే ఆగిపోయారు. శాంతి భద్రతల దృష్ట్యా ఇటీవల కొన్ని రోజుల పాటు అమర్నాథ్ యాత్రను నిలిపివేశారు. ముళ్లీ ఇప్పుడు యాత్రకు ఆటంకాలు ఎదురయ్యాయి.