ఏపీ ఎంసెట్ పేపర్ లీక్ కాలేదు: మంత్రి కామినేని
Published Thursday, 28 July 2016హైదరాబాద్: ఏపీ ఎంసెట్ మెడికల్ పేపర్ బహిర్గతం కాలేదని ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గురువారం వెల్లడించారు. ఆగస్టు 6, 7, 8 తేదీల్లో మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేసేందుకు వైకాపా ఈ విధంగా దుష్ప్రచారం చేస్తోందన్నారు.