పోలీసుల వైఖరిపై విచారణ చేయాలి
Published Friday, 29 July 2016హైదరాబాద్, జూలై 28: మల్లన్నసాగర్కు వ్యతిరేకంగా శాంతియుతంగా ఉద్యమించిన రైతులపై పోలీసులు దుందుడుకు వైఖరి, సాచివేత చర్యలపై విచారణ జరిపించాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు డిజిపి అనురాగ్ శర్మకు వినతిపత్రం సమర్పించారు.