చంచల్గూడ్ జైలుకు లీకేజ్ నిందితులు
Published Friday, 29 July 2016హైదరాబాద్ : ఎంసెట్-2 లీకేజి కేసులో నిందితులు విష్ణు, తిరుమల్ను వైద్య పరీక్షల అనంతరం ఉదయం చంచల్గూడ జైలుకు తరలించారు. గత రాత్రి విష్ణు, తిరుమల్ను సీఐడీ పోలీసుల అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. మరోవైపు ప్రధాన నిందితుడు రాజగోపాల్ను సీఐడీ విచారిస్తున్నారు.