ఎంసెట్-2 లీకేజీపై కాసేపట్లో కేసీఆర్కు నివేదిక
Published Friday, 29 July 2016హైదరాబాద్: ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకేజీపై సీఐడీ నివేదిక సమర్పించనుంది. డీజీపీ అనురాగ్శర్మ, సీఐడీ డీజీ సత్యనారాయణ ముఖ్యమంత్రిని కలిసి నివేదిక సమర్పించనున్నారు. నివేదికను సమీక్షించిన తర్వాత ఎంసెట్-2 రద్దుపై కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు.