ఇరిగేషన్ ఎస్ఇ గుండెపోటుతో మృతి
Published Saturday, 30 July 2016విజయవాడ, జూలై 29: నీటిపారుదలశాఖ జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ రామకృష్ణ (53) శుక్రవారం ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో గుండెపోటుతో మృతి చెందారు. వీరు ఆ శాఖలో ఎఇ నుంచి వివిధ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు. రామకృష్ణ మృతి పట్ల ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు బత్తిన చిరంజీవి ఒక ప్రకటనలో ప్రగాఢ సంతాపం తెలిపారు.