రోడ్డు ప్రమాదంలో ఎఎస్ఐ మృతి
Published Saturday, 30 July 2016ఏలూరు: ఆరంజ్ ట్రావెల్స్కు చెందిన బస్సు వేగంగా వచ్చి ఢీకొనడంతో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మరణించిన ఘటన పెరవలి వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. హైవేపై పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న ఎఎస్ఐ ధన్రాజ్ బైక్పై వెళుతుండగా ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ఎఎస్ఐ అక్కడికక్కడే మరణించాడు. ధన్రాజ్ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.