టీమిండియా పట్టు
Published Sunday, 31 July 2016కింగ్స్టన్, జూలై 30: వెస్టిండీస్తో శని వారం ఆరంభమైన మొదటి టెస్టు మ్యా చ్ ఆరంభంలోనే టీమిండియా పట్టు బి గించింది. భారత బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కోలేకపోయన విండీస్ భోజన వి రామ సమయానికి కేవలం 88 పరుగుల కే నాలుగు వికెట్లు కోల్పోయంది. జర్మైన్ బ్లాక్వుడ్ ఒక్కటే 62 పరుగులు చేసి, జ ట్టును ఆదుకోవడానికి శ్రమించాడు. కా నీ, కార్లొస్ బ్రాత్వెయట్ (1), చంద్రిక (5), డారెన్ బ్రేవో (0) తక్కువ స్కోర్లకే పె విలియన్ చేరారు. భోజన విరామ సమ యానికి మార్లొన్ శామ్యూల్స్ (14) రోస్ట న్ చేజ్ (0) క్రీజ్లో ఉన్నారు.