యాదాద్రిలో హరీశ్ పూజలు
Published Sunday, 31 July 2016యాదగిరిగుట్ట:రాష్ట్ర భారీ నీటివనరుల శాఖ మంత్రి హరీశ్రావు దంపతులు ఆదివారం నాడు యాదగిరిగుట్టకు విచ్చేశారు. వారికి ఆలయ సిబ్బంది, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరీశ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.