యాంటీబయాటిక్స్తో జాగ్రత్త
Published Sunday, 31 July 2016న్యూఢిల్లి:ఆరోగ్యంపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, యాంటీబయాటిక్స్ వాడకంలో జాగ్రత్తలు అవసరమని, మోతాదుకు మించి, అవసరానికి తప్ప వాడకూడదని హితవు చెప్పారు. ఆదివారం ఆయన మన్కీబాత్ కార్యక్రమంలో మాట్లాడారు. రియో ఒలింపిక్స్కు వెడుతున్న క్రీడాకారులకు అభినందనలు చెప్పారు. దేశప్రజలుకూడా నరేంద్రమోదీ యాప్ద్వారా వారికి శుభాకాంక్షలు తెలపాలని కోరారు.