ధర్మపురిలో పీఠాధిపతి విశ్వంజీ పూజలు
Published Sunday, 31 July 2016ధర్మపురి, జూలై 14: ధర్మపురి క్షేత్ర గోదావరి అంత్య పుష్కరాల ప్రారంభకులు గుంటూరు దత్త పీఠాధిపపతి అవధూత విశ్వయోగి విశ్వంజీ ఆదివారం ఉదయాత్పూర్వం ధర్మపురి దేవస్థానంలో ప్రత్యేక పూజాదికాల్లో పాల్గొన్నారు. దేవస్థానం పక్షాన ఎసి, ఇఓ సుప్రియ, ఆస్థాన వేద పడితులు రమేశ శర్మ, అర్చకులు, సిబ్బంది, పిఠాధిపతులకు ప్రభుత్వ పక్షాన ఆహ్వానం పలుకగా, దైవాభిషేక పూజల్లో పాల్గొన్నారు.