భాజపా రాజ్యసభ ఎంపీలకు విప్ జారీ
Published Monday, 1 August 2016దిల్లీ: ఈ వారంలో రాజ్యసభ సమావేశాలకు పార్టీ సభ్యులెవరూ గైర్హాజరు కావొవ్వని భాజపా ఆదేశించింది. పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులకు భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం విప్ జారీ చేసింది. జీఎస్టీ బిల్లు ఈ వారంలో రాజ్యసభలో చర్చకు రానున్న నేపథ్యంలో భాజపా అధిష్ఠానం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.