3న రాజ్యసభలో జీఎస్టీ బిల్లు..?
Published Monday, 1 August 2016దిల్లీ: జీఎస్టీ బిల్లును ఈ నెల 3న రాజ్యసభ ముందుకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. భాజపా ఇప్పటికే తన పార్టీ రాజ్యసభ సభ్యులకు విప్ జారీచేసింది. జీఎస్టీ బిల్లుకు అడ్డంకులు తొలగిపోయాయని సభముందుకు తెచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.