ఏపీ సచివాలయ ఉద్యోగులకు వీడ్కోలు విందు
Published Friday, 5 August 2016హైదరాబాద్ : . ఏపీ సచివాలయం ఉద్యోగులు వెలగపూడికి తరలివెళ్తూ ఉండటంతో వారికి వీడ్కోలు విందు ఇవ్వాలని తెలంగాణ సచివాలయం ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరురాష్ట్రాల సీఎస్లు, అతిథులుగా ఉన్నతాధికారులు, అధికారులు హాజరుకానున్నారు. సచివాలయంలోని బతుకమ్మ ప్రాంగణంలో ఏపీ ఉద్యోగులకు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు.