టౌన్ ప్లానింగ్ అధికారి ఆస్తులపై ఎసిబి సోదాలు
Published Friday, 5 August 2016హైదరాబాద్: జిహెచ్ఎంసిలో ఖైరతాబాద్ సర్కిల్లో టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్కు చెందిన ఇళ్లపై శుక్రవారం ఉదయం ఎసిబి అధికారులు ఏకకాలంలో దాడులు ప్రారంభించారు. ఇంతవరకూ కోటి రూపాయలకు పైగా అక్రమాస్తులను గుర్తించి సోదాలు కొనసాగిస్తున్నారు. డిడి కాలనీ, అల్వాల్, గుడిమల్కాపూర్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో సంతోష్కు స్థిరాస్తులున్నట్లు గుర్తించారు.