7 నుంచి రాజీవ్ స్వగృహ ప్లాట్ల విక్రయం
Published Friday, 5 August 2016హైదరాబాద్: నాగోల్ బండ్లగూడలో రాజీవ్ స్వగృహ ప్లాట్లను, బండ్లగూడ, పోచారంలో ఉన్న 5వేల ప్లాట్లను విక్రయించాలని గృహ నిర్మాణ శాఖ నిర్ణయం తీసుకుందని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. ఆ పాట్ల బహిరంగ వేలం ఆగస్టు 7 నుంచి 17 వరకు ఉంటుందని తెలిపారు. నాగోల్ బండ్లగూడలో రాజీవ్ స్వగృహ ప్లాట్లను మంత్రి పరిశీలించారు.