మాజీ క్రికెటర్లుకు ముఖ్యమంత్రి మెమెంటోలు
Published Friday, 18 November 2016విశాఖ: విశాఖ క్రికెట్ స్టేడియంలో గురువారం మాజీ క్రికెటర్లు గవాస్కర్, రవిశాస్ర్తీ, మంజ్రేకర్, నాసిర్ హుసేన్, ఎంఎస్కె ప్రసాద్లకు మెమెంటోలను అందజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు