చితికి నిప్పంటించుకుని ప్రాణాలు విడిచిన పూజారి
Published Sunday, 20 November 2016ముంబయి, నవంబర్ 19: మహారాష్టల్రో అరవై ఏళ్ల పూజారి చితిపై పడుకుని తనకు తానే నిప్పంటించుకుని మృతి చెందారు. హింగోలీ జిల్లా సుయేగావ్ గ్రామంలో శనివారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని హనుమాన్ ఆలయంలో విఠల్ పోలే పూజారిగా ఉన్నారు.