-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
విజయవాడ నగరంలో ఆదివారం కన్నుమూసిన విఖ్యాత సంగీతకారుడు బాలాంత్రపు రజనీకాంతరావు భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటిస్తున్న మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, సీనియర్ సంపాదకులు సి రాఘవాచారి
విజయవాడ: వివిధ వర్గాల సంక్షేమం, శ్రేయస్సు కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వాటి ఫలాలు అందేలా చూడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిశా నిర్దేశం చేశారు. ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్కు చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో మాట్లాడారు.
విజయవాడ(బెంజిసర్కిల్), ఏప్రిల్ 21: ప్రజాస్వామ్యంలో నాలుగోస్తంభం అయిన మీడియాపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడుగా వ్యవహరించడం తగదని జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.
విజయవాడ, ఏప్రిల్ 21: రాష్ట్ర విభజన హామీల అమలుకు కేంద్రంపై పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెన్నై తెలుగు అసోసియేషన్ సంఘీభావం తెలిపింది. చెన్నై నుంచి ఈ సంఘానికి చెందిన కొంతమంది సభ్యులు కార్లతో ర్యాలీగా బయలుదేరి, ఉండవల్లి గ్రీవెన్సు సెల్లో ముఖ్యమంత్రిని శనివారం కలిశారు.
విజయవాడ, ఏప్రిల్ 21: రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో కేన్సర్ వ్యాధిని గుర్తించి చికిత్స అందించేందుకు వీలుగా కేన్సర్ కేర్ ఇన్స్టిట్యూట్లను ఏర్పాటు చేసేందుకు టాటా ట్రస్ట్తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఉండవల్లిలోని గ్రీవెన్స్ సెల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో శనివారం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
విశాఖపట్నం, ఏప్రిల్ 21: సరికొత్త ఆలోచనలతో రెడ్క్రాస్ సొసైటీ సేవలు ప్రజలకు అందుబాటులోకి రావాలని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రెడ్క్రాస్ సొసైటీ బంగారు పతకాలు, సేవా అవార్డుల ప్రదానోత్సవం విశాఖలో శనివారం జరిగింది. ముఖ్యఅతిధిగా పాల్గొన్న గవర్నర్ మాట్లాడుతూ అవసాన దశలో ఉన్న వృద్ధులకు చేయూతనందించేలా రెడ్క్రాస్ సేవా కార్యకలాపాలు విస్తరించాలని ఆకాంక్షించారు.
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 21: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబునాయుడుకు అలిపిరి తర్వాత ఏం జరిగిందో ఈసారీ అదే గతి పట్టనుందన్నారు. టీడీపీకి బీజేపీ చుక్కలు చూపించనుందని హెచ్చరించారు. రాజమండ్రి ప్రెస్క్లబ్లో శనివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
విజయవాడ(బెంజిసర్కిల్), ఏప్రిల్ 21: కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం... అధికారులు లేక స్తంభించిన పాలనతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన దీక్ష ఆయన రాజకీయ అస్తిత్వం కోసమేనని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు విమర్శించారు. సీనీ నటుడు బాలకృష్ణలో మానసిక పరిపక్వత లోపించిన కారణంగానే ఆయన అదుపు తప్పి మాట్లాడుతున్నారన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 21: రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ను శనివారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఏపీ బార్ కౌన్సిల్ సత్కరించింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ రవీంద్రకుమార్ న్యాయ వాది వృత్తిలో రాణించి అందరి మన్ననలను పొందారని శ్లాఘించారు.
హిందూపురం, ఏప్రిల్ 21: ఎమ్మెల్యే బాలకృష్ణపై బీజేపీ నాయకులు, ప్రధాని మోదీపై టీడీపీ నేతలు పరస్పరం శనివారం ఫిర్యాదు చేశారు. విజయవాడ ధర్మ పోరాట దీక్షలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బాలకృష్ణపై అనంతపురం జిల్లా హిందూపురంలో బీజేపీ నేతలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.