S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/17/2019 - 23:03

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,160.00
8 గ్రాములు: రూ.25,280.00
10 గ్రాములు: రూ. 31,600.00
100 గ్రాములు: రూ.3,16,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,260.00
8 గ్రాములు: రూ. 26,080.00
10 గ్రాములు: రూ. 32,600.00
100 గ్రాములు: రూ. 3,26,000.00
వెండి
8 గ్రాములు: రూ. 321.76

05/17/2019 - 23:02

న్యూఢిల్లీ, మే 17: దేశంలో, ఇంకా విదేశాల్లో భారతీయుల నల్లధనం ఎంత ఉందో ఎలా చెప్పగలం అని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. స్విట్జర్లాండ్‌లో ఎంత నల్లధనం ఉందో, ఇప్పటి వరకు ఎన్ని కేసులో నమోదయ్యాయో చెప్పేందుకు కేంద్ర ఆర్థిక శాఖ తిరస్కరించింది. పీటీఐ వార్తా సంస్థకు చెందిన ఓ జర్నలిస్టు సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద దాఖలు చేసిన పిటీషన్‌కు కేంద్ర ఆర్థిక శాఖ పైవిధంగా స్పందించింది.

05/17/2019 - 23:01

చెన్నై, మే 17: సుందరం ఫైనాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ శుక్రవారం ఇక్కడ నాల్గవ త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. 2019 మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికి వంద శాతం అధికంగా సుమారు రూ. 32 కోట్ల అదనపు లాభాలను ఆర్జించినట్టు తెలిపింది. ఎలాంటి భాగస్వామ్యాలూ లేని ఈ కంపెనీ గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.15 కోట్ల లాభాలను ఆర్జించింది. మొత్తం ఆర్థిక సంవత్సర లాభాలు స్థూలంగా 57.4 శాతం వృద్ధితో రూ.

05/17/2019 - 23:00

న్యూఢిల్లీ, మే 17: విఫణివీధిలో బంగారం ధరలు శుక్రవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల (తులం) బంగారంపై రూ.160 తగ్గి మొత్తం ధర రూ.33,170కు పలికింది. ఆభరణాల వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడంతోబాటు అంతర్జాతీయంగానూ బలహీనమైన పరిస్థితులు నెలకొనడం ఇందుకు కారణమని అఖిల భారత సరాఫా అసోసియేషన్ తెలిపింది. కాగా వెండి ధరలు సైతం అదేబాటలో నడిచాయి. కిలో వెండిపై రూ.

05/17/2019 - 03:30

బీజింగ్: అకారణంగా తమపై అమెరికా విధించిన ఆంక్షలపై చైనాకు చెందిన టెలికాం దిగ్గజం ‘హవాయ్’ గురువారం నాడిక్కడ మండిపడింది. అమెరికన్ కంపెనీలేవీ విదేశీ టెలికాం పరికరాలను వినియోగించరాదన్న ఆంక్షలను ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారికంగా జారీచేయడం ద్వారా తమదేశ వాణిజ్య హక్కులను హరించివేస్తున్నారని హవాయ్ ఆవేదన వ్యక్తం చేసింది.

05/16/2019 - 23:41

ముంబై, మే 16: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ), జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) గురువారం నష్టాల నుంచి కోలుకుంది. బుధవారం నష్టాలపాలైన స్టాక్ మార్కెట్ గురువారం ఆశాజనకమైన పరిస్థితుల నేపథ్యంలో ఊపిరి పీల్చుకుంది. బీఎస్‌ఈలో సెనె్సక్స్ 278.60 పాయింట్లు పెరిగి 37,393.48 పాయింట్లకు చేరింది. అదే విధంగా ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ 100.10 పాయింట్లు లాభ పడడంతో 11,257.10 పాయింట్లుగా నమోదయింది.

05/16/2019 - 23:38

హాంగ్‌కాంగ్, మే 16: ఆసియా దేశాల మార్కెట్లు గురువారం మిశ్రమ ఫలితాలతో ముగిశాయి. ప్రధానంగా భద్రతా కారణాలు చూపి అమెరికాలోని సంస్థలు విదేశీ టెలికాం పరికరాలను వాడరాదంటూ ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన నిషేధంపై జరుగుతున్న వాణిజ్య చర్చలు సత్ఫలితాలనిస్తాయని మదుపర్లు ఆశిస్తున్నారు.

05/16/2019 - 23:37

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,160.00
8 గ్రాములు: రూ. 25,280.00
10 గ్రాములు: రూ. 31,600.00
100 గ్రాములు: రూ. 3,16,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,379.679
8 గ్రాములు: రూ. 27,037.432
10 గ్రాములు: రూ. 33,796.79
100 గ్రాములు: రూ. 3,37,967.9
వెండి
8 గ్రాములు: రూ. 322.00

05/16/2019 - 23:37

న్యూఢిల్లీ, మే 16: ముంబయికి చెందిన మాజీ ఇండియా ఇన్ఫోలైన్ లిమిటెడ్, ప్రస్తుత ఐఐఎఫ్‌ఎల్ హోల్డింగ్స్ సంస్థ గత మార్చి నెలతో ముగిసిన త్రైమాసిక ఫలితాలను బుధవారం వెల్లడించింది. ఈ మూడు నెలల కాలంలో సుమారు 30 శాతం వృద్ధితో రూ. 373 కోట్ల లాభాలను గడించినట్టు సంస్థ వెల్లడించింది. కాగా ఈ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 32 శాతం పెరిగి రూ. 965 కోట్ల నుంచి రూ. 1,276 కోట్లకు పెరిగింది.

05/16/2019 - 23:35

న్యూఢిల్లీ, మే 16: వాహనాల లీజింగ్ సేవల్లోకి ప్రవేశిస్తున్నట్టు హ్యుండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎంఎల్) గురువారం నాడిక్కడ పేర్కొంది. ఏఎల్‌డీ ఆటోమోటీవ్ ఇండియా కంపెనీ భాగస్వామ్యంతో ఈ సరికొత్త వాణిజ్య సేవలను సాగిస్తామని తెలిపింది. తమ కంపెనీకి చెందిన అ న్ని మోడళ్లపై ఈ లీజింగ్ ఆఫర్‌ను వర్తింపజేస్తున్న ట్టు, దీనిపై ఎలాంటి ముందస్తు, నిర్వహణ ఖర్చులు ఉండవని హెచ్‌ఎంఎల్ తెలిపింది.

Pages