-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 2,907.00
8 గ్రాములు: రూ.23,256.00
10 గ్రాములు: రూ. 29,070.00
100 గ్రాములు: రూ.2,90,700.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,109.091
8 గ్రాములు: రూ. 24,872.728
10 గ్రాములు: రూ. 31,090.910
100 గ్రాములు: రూ. 3,10,909.10
వెండి
8 గ్రాములు: రూ. 319.20
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నగారా మోగడంతో, మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న, బీజేపీ నేతృత్వం వహిస్తున్న ఎన్డీఏ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆటు స్టాక్ మార్కెట్ను, అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెడుతున్న పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలకు కళ్లెం వేయాలన్న పట్టుదలతో ఉంది.
న్యూఢిల్లీ, మార్చి 21: బజాజ్ ఆటోకు చెందిన 48 శాతం వాటాలను కేటీఎం ఏజీ నుంచి కేటీఎం ఇండస్ట్రీస్ ఏజీలోకి బదలాయించే విషయంపై కసరత్తు మొదలైంది. ఈ మేరకు గురువారం ఇక్కడ బజాజ్ ఆటో, ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ పరిశ్రమ ఏజీ నడుమ చర్చలు మొదలయ్యాయి. అంటే ఈ సంస్థపై మెజారిటీ నియంత్రణాధికారాలను కేటీఎం ఇండస్ట్రీస్ ఏజీ సంస్థ నిలుపుకునే అవకాశాలున్నాయి.
చెన్నై, మార్చి 21: ఎంఆర్ఎఫ్ గ్రూప్ నేతృత్వంలోని బొమ్మల తయారీ సంస్థ ‘ఫన్స్కూల్ ఇండియా’ తన రెండో ఫ్యాక్టరీ ఉత్పత్తిని గురువారం నుంచి ఆరంభించింది. ఎగుమతులను పెంచుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఈ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని సంబంధిత అధికారులు తెలిపారు.
బెర్లిన్, మార్చి 21: బ్రెగ్జిట్పై ఈ వారంలో జరిగే శిఖరాగ్ర సమావేశంలో యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చునని, దీని నిమిత్తం బ్రస్సెల్స్లో తదుపరి వారంలో మరోసారి తప్పక సమావేశం కావాల్సిన అవసరం ఉందని యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్-క్లాడే జున్కర్ తెలిపారు.
ముంబయి, మార్చి 21: డైమండ్ జ్యుయలరి ఎగుమతిదారు రెనైసాన్స్ జ్యుయలరి వచ్చే రెండేళ్లలో తన ఆదాయాన్ని రెండింతలు చేసుకొని, రూ. 3,600 కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. చైనా, రష్యా సహా కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడానికి ప్రణాళికలు రూపొందించుకుంది.
ముంబయి: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ)లో వరుసగా ఎనిమిదో రోజు కూడా ట్రేండింగ్ లాభాల్లో ముగిసింది. 23.28 పాయింట్లు పెరిగిన సెనె్సక్స్ 38,386.75 పాయింట్లకు చేరింది. అదే విధంగా జాతీయ స్టాక్ మార్కెట్ (ఎన్ఎస్ఈ)లో నిఫ్టీ 11.35 శాతం పెరగడంతో, 11.521.05 పాయింట్ల వద్ద ముగిసింది. వరుసగా ఏడు రోజులు లాభాలను ఆర్జించిన సెనె్సక్స్ బుధవారం ఆశాజనకంగా మొదలై, ఒకానొక దశలో అత్యధికంగా 38,500 పాయింట్లకు చేరింది.
న్యూఢిల్లీ, మార్చి 20: బాసెల్ 3 నియమాలకు అనుగుణంగా బాండ్ల ను జారీ చేయడం ద్వారా రూ. 250 కోట్ల నిధులు సేకరించనున్నట్టు సౌత్ ఇండియన్ బ్యాంక్ బుధవారం తెలిపింది. బ్యాంకు బోర్డులోని క్యాపిటల్ ప్లానింగ్, ఇన్ఫ్యూజన్ కమిటి దీనికి సంబంధించిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ‘రూ.
ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,125.00
8 గ్రాములు: రూ.25,000.00
10 గ్రాములు: రూ. 31,250.00
100 గ్రాములు: రూ.3,12,500.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,345.00
8 గ్రాములు: రూ. 26,760.00
10 గ్రాములు: రూ. 33,450.00
100 గ్రాములు: రూ. 3,34,500.00
వెండి
8 గ్రాములు: రూ. 332.00
న్యూఢిల్లీ, మార్చి 20: రాబోయే కాలంలో, విద్యుత్ వాహనాల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనేది వాస్తవం. ఈ వాహనాల వల్ల వినియోగదారులకు ఇంథన ఖర్చు తగ్గుతుంది. మరోవైపు పర్యావరణ కాలుష్యానికి కొంత వరకైనా తెరపడుంది. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ఏ స్థాయికి చేరిందో అందరికీ తెలిసిన విషయమే.