-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
మదనపల్లె, డిసెంబర్ 25: మదనపల్లె మార్కెట్లో టమోటా ధరలు రోజురోజుకు హెచ్చుతగ్గులతో దోబూచులాడుతున్నాయి. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలో టమోటా ధరలు కిలోకు రూపాయి నుంచి రెండురూపాయలు పలుకుతున్నాయి. పడమటి మండలాల నుంచి కాకుండా అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల నుంచి మంగళవారం మదనపల్లె మార్కెట్కు 340టన్నుల టమోటా దిగుమతి అయ్యింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 25: దేశాన్ని కాలుష్య రహితంగా మార్చే లక్ష్యంతో వాహన రంగంలో చైతన్యాన్ని తీసుకువచ్చేందుకు వచ్చే యేడాది ‘ఫేమ్-2’ పేరిట కొత్తగా జాతీయ మోటారు వాహనాల చట్టాన్ని తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభు త్వం నిర్ణయించింది. ‘అంతర్జాతీయ పరిస్థితులను పరిశీలిస్తే మన దేశంలో ఈ విషయంలో మరింత ముందుకు వెళ్లాల్సిన అవరం ఉంద’ని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ గీతే తెలిపారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 25: రిజర్వు బ్యాంకు నుంచి కొత్తగా 20 రూపాయల కరెన్సీ నోటు అదనపు హంగులతో విడుదల కాబోతోంది. సెంట్రల్ బ్యాంకు విడుదల చేసిన డాక్యుమెంట్ మేరకు ప్రస్తుతం చలామణిలో ఉన్న 4.92 బిలియన్ల రూ.20 కరెన్సీ నోట్లతోబాటు సరికొత్త రూ. 20 నోట్లను ప్రవేశపెట్టనున్నారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 25: దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు బుధవారం సమ్మె చేపట్టనున్నారు. తొమ్మిది ఉద్యోగ సంఘా ల పిలుపుమేరకు జరుగనున్న ఈ ఆందోళన కార్యక్రమంతో బ్యాంకుల సేవలు స్తంభించనున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాతో విజయా బ్యాంకు, దేనా బ్యాంకులను విలీనం చేయాల న్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను నిరసిస్తూ ఈ సమ్మె చేపడుతున్న సం గతి తెలిసిందే.
ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 2,907.00
8 గ్రాములు: రూ.23,256.00
10 గ్రాములు: రూ. 29,070.00
100 గ్రాములు: రూ.2,90,700.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,109.091
8 గ్రాములు: రూ. 24,872.728
10 గ్రాములు: రూ. 31,090.910
100 గ్రాములు: రూ. 3,10,909.10
వెండి
8 గ్రాములు: రూ. 319.20
విశాఖపట్నం: దేశవ్యాప్తంగా అటవీ ఉత్పత్తుల అమ్మకాలను పెంచడం, విద్యావంతులైన గిరిజన నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి కల్పించడమే లక్ష్యంగా జీసీసీ సేవలందిస్తోందని గిరిజన సంక్షేమ శాఖా మంత్రి కిడారి శ్రావణ్కుమార్ అన్నారు. పలు రకాల అటవీ ఉత్పత్తులతో కూడిన మొబైల్ వ్యాన్ను మంత్రి సోమవారం సాయంత్రం ఇక్కడి క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించారు.
విజయవాడ(సిటీ): ఆంధ్రప్రదేశ్లో విస్కాస్ ఫైబర్ ఆధారిత పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ఆదిత్య బిర్లా గ్రూప్ ముందుకు వచ్చింది. ఉండవల్లిలోని ప్రజావేదికలో సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రతినిధులు భేటీ అయ్యారు. రూ. 4 వేల కోట్ల పెట్టుబడులతో ఇంటిగ్రేటెడ్ వీఎస్ఎఫ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు సిద్దంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆదిత్య బిర్లా ప్రతినిధులు తెలిపారు.
ముంబయి, డిసెంబర్ 24: సెలవుదినాలతో ముగిసిన వారంలో బెంచ్ మార్కుకన్నా దిగువన ట్రేడైన ఈక్విటీలు వరుసగా మూడో సెషన్లోనూ నష్టాలను చవిచూశాయి. సోమవారం గృహనిర్మాణం, వినిమయ వస్తువులు, లోహ, ఆటోమొబైల్ కౌంటర్లలో షేర్ల అమ్మకాలు జోరుగా సాగాయి. గత వారం రోజుల నుంచి అంతర్జాతీయంగా మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలు ఇందుకు దారితీశాయంటున్నారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 24: త్వరలో వస్తుసేవల పన్ను (జీఎస్టీ)ని 12 నుంచి 18 శాతం శ్లాబ్లతో విలీనం చేయడం ద్వారా హేతుబద్ధీకరించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం నాడిక్కడ సంకేతాలు ఇచ్చారు. అలాగే గతంలో కాంగ్రెస్ పాలనలో 31శాతం ప్రత్యక్ష పన్నుబాదుడుతో దేశ ప్రజలు సతమతమయ్యారని ఆయన దుయ్యబట్టారు.
ముంబయి, డిసెంబర్ 24: రిజర్వుబ్యాంకు స్వతంత్రతను కాపాడేందుకు కొత్త గవర్నర్ శక్తికాంత దాస్ ధర్మనిరతితో వ్యవహరించాలని సెంట్రల్ బ్యాంకు మాజీ గవర్నర్ సి.రంగరాజన్ సూచించారు. ఈ విషయంలో ఇప్పటి వరకు పనిచేసిన గవర్నర్లలాగే దాస్ కూడా కర్తవ్య నిర్వహణ చేయాలని ఆయన సూచించారు. క్లిష్టతర అంశాల పరిష్కారం విషయంలో దాస్ ప్రభుత్వంతో సన్నిహితంగా వ్యవహరించాలని రంగరాజన్ సూచించారు.