S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/11/2018 - 22:30

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,080.00
8 గ్రాములు: రూ.24,640.00
10 గ్రాములు: రూ. 30,800.00
100 గ్రాములు: రూ.3,08,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,294.118
8 గ్రాములు: రూ. 26,352.944
10 గ్రాములు: రూ. 32,941.18
100 గ్రాములు: రూ. 3,29,411.8
వెండి
8 గ్రాములు: రూ. 332.00

12/11/2018 - 04:10

రాజాం: పారిశ్రామిక దిగ్గజాలు స్ఫూర్తిదాతలు కావాలని టాటాట్రస్టు చైర్మన్, పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా పిలుపునిచ్చారు. సోమవారం రాజాంలోని జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ రజతోత్సవ వేడుకల్లో భాగంగా జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. మనం పుట్టిన దేశం కోసం ఏమైనా చేయాలి, ఏదైనా ఇవ్వాలి అనే విధానంతో నడుచుకుంటే మరికొంత మందికి స్ఫూర్తిగా నిలుస్తామన్నారు. ఇలా చేయగలిగితే జీవితానికి ఒక సార్థకత చేకూరుతుందన్నారు.

12/11/2018 - 04:08

హైదరాబాద్: ఉద్యాన పంటల ఎగుమతుల్లో దేశం 80 శాతం వృద్ధి సాధించి, కూరగాయలు, పండ్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచి, పంటల ఎగుమతుల్లో సుమారు 20శాతం వాటాను సమకూర్చిందని ఎస్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ (అమరావతి సర్కి ల్) మణి పల్వేశస్ తెలిపారు. స్టేట్ బ్యాంక్ గ్రామీ ణ బ్యాంకింగ్ సంస్థ (ఎస్‌బీఐ-ఆర్‌బీ) లింగంపల్లిలో సోమవారం ఉద్యాన పంటలపై ఏర్పాటు చే సిన జాతీయ సదస్సును ఆమె ప్రారంభించి మాట్లాడారు.

12/10/2018 - 23:08

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడంపై అనేకానేక సందేహాలు ముసురుకుంటున్నాయి. ఆయన స్వచ్ఛందంగానే ఆ నిర్ణయం తీసుకున్నారా? లేక కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడితెచ్చి, పరోక్షంగా అతనికి ఉద్వాసన పలికిందా? అనే ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. చాలాకాలంగా మోదీ సర్కారుకు ఉర్జిత్ వ్యవహార శైలి నచ్చడం లేదు.

12/10/2018 - 23:06

వాషింగ్టన్, డిసెంబర్ 10: ఆర్థికపరమైన స్థిరత్వం కోసం రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇచ్చే సలహాలు, సూచనలను భారత ప్రభుత్వం తప్పక గౌరవించాలని ఐఎంఎఫ్ ముఖ్య ఆర్థికవేత్త మారిస్ ఆబ్‌స్టఫైడ్ సూచించారు.

12/10/2018 - 23:06

ముంబయి, డిసెంబర్ 10: గత వారం వరుస నష్టాల నుంచి చివరిలో బయటపడిన స్టాక్ మార్కెట్ ఈవారం మొదటి రోజు, సోమవారం నష్టాలతో మొదలైంది. కొంతకాలంగా మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మార్కెట్ కుదుటపడలేదని తాజా సెనె్సక్స్ సూచీలు స్పష్టం చేస్తున్నాయి. అమ్మకాల ఒత్తిళ్లు తీవ్రమైన నేపథ్యంలో ఏకంగా 713.53 పాయింట్లు నష్టపోయిన సెనె్సక్స్ 34,959.72 పాయింట్ల వద్ద ముగిసింది.

12/11/2018 - 01:46

ముంబయిలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో మహీంద్ర 2019 ఫార్ములా ఈ రేస్ కారు ‘ఎం-5 ఎలెక్ట్రో’ను ఆవిష్కరించిన ఫార్ములా ఈ మహీంద్ర రేసింగ్ డ్రైవర్ జెరోమ్ డి ఆంబ్రోసియో

12/10/2018 - 23:02

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: ప్రిఫరెన్షియల్ షేర్ల వినియోగాన్ని నియంత్రీకరించాలన్న ఆర్‌బీఐ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొటక్ మహీంద్రా బ్యాంకు బాంబే హైకోర్టును ఆశ్రయంచింది. ఆగస్టు మాసంలో బ్యాంకు వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ తన వాటాలను తగ్గిం చుకొని ప్రిఫరెన్షియల్ షేర్లుగా మార్చుకోవాలని నిర్ణయం చారు. అయతే ఈ చర్య నిబంధనలకు వ్యతిరేకమని ఆర్‌బీఐ ప్రకటించింది. ప్రిఫరెన్షియల్ షేర్లు చెల్లవని స్ప ష్టం చేసింది.

12/10/2018 - 22:58

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,080.00
8 గ్రాములు: రూ.24,640.00
10 గ్రాములు: రూ. 30,800.00
100 గ్రాములు: రూ.3,08,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,294.118
8 గ్రాములు: రూ. 26,352.944
10 గ్రాములు: రూ. 32,941.18
100 గ్రాములు: రూ. 3,29,4118.8
వెండి
8 గ్రాములు: రూ. 332.00

12/10/2018 - 13:59

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 502.05 పాయింట్ల మేర నష్టపోయి 35171.20 దిగువన ట్రేడవుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ సైతం 156.60 పాయింట్లు దిగజారి 10537.10 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.33గా ఉంది.

Pages