-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
విజయవాడ: యోగాగురు బాబా రాందేవ్కు చెందిన పతంజలి ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో మెగా ఫుడ్ పార్క్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చిన్నారావుపల్లిలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబును గురువారం వెలగపూడి సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రాందేవ్ మెగా ఫుడ్ పార్క్ విశేషాలను వివరించారు. మొత్తం రూ.
విశాఖపట్నం, డిసెంబర్ 6: ప్రఖ్యాత ఐటీ రంగ సంస్థ హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ (హెచ్సీఎల్) గీతం డీమ్డ్ యూనివర్శిటీతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తోంది. రెండు రోజుల పాటు గీతం యూనివర్శిటీలో సందర్శించిన సంస్థ బృంద నైపుణ్యం కలిగిన యువత కోసం గీతంతో కలిసి పనిచేసేందుకు నిర్ణయించినట్టు హెచ్సీఎల్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి శివశంకర్ గురువారం తెలిపారు.
ముంబయి, డిసెంబర్ 6: ప్రపంచ సంకేతాలు బలహీనంగా ఉండటంతో పాటు రూపాయి బలహీనపడటం, దేశీయ, విదేశీ మదుపరులు విక్రయాలకు పూనుకోవడం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు గురువారం నష్టపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) సెనె్సక్స్ 572.28 పాయింట్లు (1.59 శాతం) పడిపోయి, 35,312.13 పాయింట్ల వద్ద ముగిసింది.
విజయవాడ, డిసెంబర్ 6: ఈ నెలలో ఐదురోజుల పాటు జాతీయ బ్యాంకుల్లో అన్ని రకాల లావాదేవీలు స్తంభించి పోతున్నాయి. 21 నుంచి కేవలం ఒక్క 24 తేదీ మినహా 26వ తేదీ వరకు దాదాపు జాతీయ బ్యాంకులన్నీ మూతబడతున్నాయి. బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకుల యూనియన్ల ఆధ్వర్యంలో 21, 26 తేదీల్లో దేశ వ్యాప్త సమ్మె జరగనుంది.
వరదయ్యపాళెం, డిసెంబర్ 6: చిత్తూరు - నెల్లూరు జిల్లాల సరిహద్దులో ఏర్పాటైన శ్రీసిటీ పారిశ్రామికవాడలోని ఆల్స్టాం ట్రాన్స్పోర్ట్ పరిశ్రమలో తయారుచేసిన మెట్రో రైలును విజయవంతంగా ఆస్ట్రేలియా దేశంలోని సిడ్నీ నగరానికి తరలించారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు జెండా ఊపి లాంఛనంగా తరలించారు.
ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,055.00
8 గ్రాములు: రూ.24,440.00
10 గ్రాములు: రూ. 30,550.00
100 గ్రాములు: రూ.3,05,500.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3267.38
8 గ్రాములు: రూ. 26,139.04
10 గ్రాములు: రూ. 32,673.8
100 గ్రాములు: రూ. 3,26,738.00
వెండి
8 గ్రాములు: రూ. 331.20
న్యూఢిల్లీ, డిసెంబర్ 6: దేశంలో బంగారం ధర గురువారం పది గ్రాములకు రూ. 170 పెరిగింది. ప్రపంచ మార్కెట్లో పసిడి ధరలు పటిష్టంగా ఉండటంతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతో ఢిల్లీలోని బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ. 170 పెరిగి, రూ. 32,120కి చేరుకుంది. వెండి ధర కూడా కిలోకు రూ. 25 చొప్పున పెరిగి, రూ. 37,625 వద్ద ముగిసింది.
ముంబయి, డిసెంబర్ 6: ప్రైవేటు విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రయాణించే విమాన చార్జీలను 30 శాతం తగ్గించింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 6: గత ఏడాది పబ్లిక్ రంగ బ్యాంకుల పనితీరును దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొన్ని దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా పనితీరును మెరుగుపరిచేలా అదనపుమూలధనం ఏర్పాటుచేసే అవకాశాలున్నాయని, అనేక బ్యాంకులు ఈ సౌకర్యాన్ని సంతరించుకునే వీలుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
ముంబయి, డిసెంబర్ 6: భారత ఓడరేవుల సరుకు రవాణాలో గణనీయమైన పెరుగుదల నమోదవుతోంది. ఇందులో ముడిచమురు, బొగ్గు రవాణాలు సింహభాగాన్ని ఆక్రమించాయి. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా గణాంకాల మేరకు సరుకు రవాణా ఈ ఏడాది దేశీయ అవసరాల మేరకు స్థిరంగా కొనసాగుతోంది. దేశానికి అవసరమైన పెట్రోలియం ఉత్పత్తులు, ప్రస్తుతం ఉన్న నిల్వలు, కంటైనరేషన్ వల్ల ప్రయోజనాలు తదితర అంశాలను ఈ రేటింగ్ సంస్థ పరిగణనలోనికి తీసుకుంది.