S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/17/2019 - 05:54

హైదరాబాద్, ఫిబ్రవరి 16: ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన రైల్వే కేసులను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కేసుల్లో అప్పట్లో సీఎం కేసీఆర్, హరీష్‌రావు, కేటీఆర్, ఈ.

02/17/2019 - 05:13

కైకలూరు, ఫిబ్రవరి 16: కైకలూరు పరిసర ప్రాంతాల నుండి తాబేళ్లను ఇతర రాష్ట్రాలకు యధేచ్చగా తరలిస్తున్న లారీని శుక్రవారం రాత్రి స్థానిక అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. వన్యప్రాణ సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్టు ఫారెస్ట్ రేంజర్ బత్తిన విజయ తెలిపారు.

02/17/2019 - 05:05

కేశంపేట, ఫిబ్రవరి 16: రోడ్డు పక్కన ఉన్న దిమ్మెకు కారు ఢీకొన్న ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైపోయిందని కేశంపేట పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి కేశంపేట మండలం బోధునంపల్లి గ్రామ శివారులో రోడ్డు పక్కన ఉన్న దిమ్మెను ఢీకొనడంతో ఆడి కారు పూర్తిగా దగ్ధమైపోయింది.

02/17/2019 - 05:04

ఉప్పల్, ఫిబ్రవరి 16: నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ పైనుంచి ప్రమాదవశాత్తు జారిపడి కార్మికుడు మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం ఒరిస్సా రాష్ట్రం గంజాం జిల్లా చందనపల్లి గ్రామానికి చెందిన అజయ్ నెహాక్(22) కార్మికుడు. చిల్కానగర్ రోడ్డులోని గణేష్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న అపురూప జగపతి హైట్స్‌లో పని చేస్తున్నాడు. ఐదో అంతస్తు పైనుంచి ప్రమాదశాత్తు జారి కింద పడ్డాడు.

02/17/2019 - 05:04

తాండూరు, ఫిబ్రవరి 16: సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్‌కు గురై ఒకరు మృతిచెందారు. మృతుడి బంధువులు, గ్రామస్థులు, బషిరాబాద్ మండల పోలీసుల సమాచారం మేరకు సంఘటన వివరాలిలా ఉన్నాయి.

02/17/2019 - 05:03

నేరేడ్‌మెట్, ఫిబ్రవరి 16: వ్యక్తి వద్ద ప్లాట్లు కొనుగొలు చేసి డబ్బులు అడిగితే గన్‌తో బెదిరించేందుకు ప్రయత్నించిన ఎనిమిది మందిని అరెస్టు చేసిన సంఘటన నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శనివారం మల్కాజిగిరి డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను ఏసీపీ శివకుమార్ వెల్లడించారు. నేరేడ్‌మెట్ మధురానగర్‌లో నివసించే రామనర్సింహులు సిమెంట్ వ్యాపారి.

02/17/2019 - 05:03

గచ్చిబౌలి, ఫిబ్రవరి 16: రోడ్డు ప్రమాదం కేసులో ద్విచక్ర వాహనదారుడి నుంచి రెండు వేల రూపాయల లంచం తీసుకుంటు ఏసీబీ అధికారులకు రాయదుర్గం సబ్ ఇన్‌స్పెక్టర్ చిక్కాడు. ఏసీబీ డీఎస్‌పీ శ్రీనివాస్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గత నెలలో టూవీల్ క్యాబ్ డ్రైవర్.. పాసింజర్‌ని తీసుకుని వెళ్తుండగా ఖాజగూడ చౌరస్తాలో వాహనం స్కిడై ప్రమాదం జరిగింది.

02/17/2019 - 02:51

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రా కేసులో మధ్యంతర బెయిల్‌లో మార్చి 2వ తేదీ వరకు పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన విషయం విదితమే. ఈ కేసులో రాబర్ట్ వాద్రా తనకు సహకరించడం లేదని ఈడీ పేర్కొంది.

02/16/2019 - 00:26

సిద్దిపేట, ఫిబ్రవరి 15 : నకిలీనోట్లు తయారుచేసి, చలామణి చేసిన ముఠా సభ్యులను అరెస్టు చేసి, 1.80 లక్షల ఓరిజినల్ నోట్లు, 89,200 రూపాయల నకిలి నోట్లు, కంప్యూటర్, ప్రింటర్, స్కానర్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ వెల్లడించారు. శుక్రవారం సిద్దిపేట పోలిస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నకిలీనోట్ల ముఠాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

02/16/2019 - 00:17

హైదరాబాద్, ఫిబ్రవరి 15: హైదరాబాద్ చంద్రాయణ గుట్టకు చెందిన మహమ్మద్ గౌస్ రూ 4 లక్షల నకిలీ నోట్లను అసలు నోట్లగా చెలామణి చేయడానకి ప్రయత్నిస్తూ టాస్క్ఫోర్సు పోలీసులకు దొరికిపోయారు. మహమ్మద్ గౌస్ దాదాపు 12 కేసులు నమోదు అయ్యాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం మీడియాకు వివరించారు. 1991 సంవత్సరంలో గౌస్ నుంచి పేలుడు పదార్థాలను (బాంబ్) పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు.

Pages