-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: దేశంలోని వైద్య, న్యాయవిద్యను అపహాస్యం చేసే ఎవరినీ తాము ఉపేక్షించమని, వాటి నాణ్యత విషయంలో రాజీపడే వారిపై కఠిన చర్యలు తప్పవని సుప్రీం కోర్టు హెచ్చరించింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్పై విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టం (ఫెరా) కింద ఈడీ నమోదు చేసిన కేసుకు సంబంధించి చెన్నై కోర్టులో జరుగుతున్న విచారణపై సుప్రీం కోర్టు సోమవారం స్టే మంజూరు చేసింది.
చండీఘ్ఢ్, ఫిబ్రవరి 18: పంజాబ్లోని ఫరీద్కోట్ జిల్లా బెహ్బాల్ కలాన్, కొట్కాపురాలో 2015లో సిక్కుల అల్లర్ల కేసులో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో పంజాబ్ ఇన్స్పెక్టర్ జనరల్ పరమ్రాజ్ సింగ్ ఉమ్రంజల్ను సోమవారం సిట్ అధికారులు అరెస్టు చేశారు. మతగ్రంథాలను కించపరిచేలా వ్యవహరించిన ఘటనకు వ్యతిరేకంగా పలువురు సిక్కులు ఆందోళనలకు దిగారు.
కొత్తూరు రూరల్, ఫిబ్రవరి 18: పార్కింగ్ చేసిన స్థలంలోనే కారు దగ్ధమైన సంఘటన కొత్తూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఆదివారం రాత్రి బ్యాంక్ సురేష్ అనే వ్యక్తి కారుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పించడంతో దగ్ధమైనట్లు కొత్తూరు ఎస్ఐ కృష్ణ తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
మేడ్చల్, ఫిబ్రవరి 18: చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్షతో పాటు రూ.21 లక్షల జరిమానా విధిస్తూ మేడ్చల్ 22వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తి నాగరాజు సోమవారం తీర్పును వెల్లడించారు. 2010 సంవత్సరంలో అల్వాల్ ప్రాంతానికి చెందిన సురేశ్గిర్ అనే వ్యక్తి దూలపల్లి మాజీ సర్పంచ్, వైశ్య సంఘం నేత చంద్రమాణిక్యానికి రూ.21 లక్షలు అప్పుగా ఇచ్చాడు. రెండు సంవత్సరాల పాటు రూ.
బాలాపూర్, ఫివ్రబరి 18: ఇంటి పక్క నున్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని అరెస్టు చేశారు. మీర్పేట్ పోలీసులు తెలిసిన వివరాల మేర కు.. మీర్పేట్లో నివాసం ఉండే సాయికృష్ణ(25) తన ఇంటి పక్కనే ఉండే గృహిణితో అసభ్యంగా ప్రవర్తించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీసులు కేస్ నమోదు చేసి, కోర్టుకు తరలింగా రెండు రోజుల శిక్ష విధించింది.
ఖైరతాబాద్, ఫిబ్రవరి 18: గుజరాత్కు చెందిన జ్యూవేలరీ వ్యాపారిని మోసగించిన ముగ్గురిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సోమవారం బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్. శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు. గుజరాత్ రాష్ట్రం సూరత్కు చెందిన జునైద్ వ్యాపారి. తన వద్ద ఉన్న ఎమ్రాల్డ్ గ్రీన్ స్టోన్ను విక్రయించాలని నిర్ణయించాడు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఆర్థిక మండళ్ల (సెజ్)లో నిరుపయోగంగా ఉన్న భూములపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన సెజ్ ఫార్మర్స్ ప్రొటెక్షన్, వెల్ఫేర్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
బనగానపల్లె: ఏడేళ్ల బాలికపై మైనర్ అత్యాచారం జరిపాడు. కర్నూలు జిల్లా బనగానపల్లెలో ఆదివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పల్లె ఎస్ఐ శివాంజల్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బనగానపల్లె పట్టణం అవుకుమెట్ట సమీపంలోని రాంభూపాల్నగర్కు చెందిన చిన్నారి(7) ఆదివారం ఇంటివద్ద ఆడుకుంటుండగా బంధువు వరుసయ్యే బాలుడు(17) మాయమాటలు చెప్పి సమీపంలోని గోడచాటుకు తీసుకువెళ్లి అత్యాచారం జరిపాడు.
రావికమతం, ఫిబ్రవరి 18: ఐసర్ వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న సుమారు తొమ్మిది లక్షల విలువైన 285 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని దీనిని తరలిస్తున్న డ్రైవర్పై కేసు నమోదు చేసామని కొత్తకోట ఎస్సై బి.శేఖరం తెలిపారు.