-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
భద్రాద్రి కొత్తగూడెం: ఆంధ్రా-ఒడిషా సరిహద్దులో మావోయిస్టులు, గ్రే హౌండ్స్ పోలీసుల మధ్య ఎదురుకాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నట్లు సమాచారం. బలిమెల రిజర్వాయర్ పరిధిలోని జొడాంబో ఏరియా-సిమిలిపొదరల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి
బెంగళూరు: ‘బీజేపీ తగినంత సంఖ్యాబలం లేకపోయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పట్టుబట్టింది. ఇది రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే అని రాహుల్గాంధీ ట్వీట్ చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల నాటి నుంచి మౌనంగా ఉన్న రాహుల్గాంధీ.. ఎట్టకేలకు తాజా పరిస్థితులపై పెదవి విప్పారు. ట్విటర్ వేదికగా బీజేపీపై మరోసారి విమర్శలు చేసిన రాహుల్ బీజేపీ తన బూటకపు విజయంపై సంబరాలు చేసుకుంటుంటే..
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీ నేత యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. విధానసభ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట భైటాయించారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ఈగల్టన్ రిసార్ట్స్ నుంచి బయటకు వచ్చి విధానసభ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు.
బెంగళూరు: కర్ణాటక రాష్ర్ట 23వ ముఖ్యమంత్రిగా బీఎస్ యడ్యూరప్ప గురువారం ఉదయం రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ వాజూభాయ్ వాలా.. యడ్యూరప్పతో ప్రమాణ స్వీకారం చేయించారు. యడ్యూరప్ప సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి. యడ్యూరప్ప ఒక్కరే నేడు ప్రమాణ స్వీకారం చేశారు. యడ్యూరప్ప సర్కార్ 15 రోజుల్లో బలపరీక్షను ఎదుర్కోనున్న విషయం తెలిసిందే. బలనిరూపణ తరువాత కేబినేట్ ఏర్పాటు కానుంది.
బెంగళూరు, మే 16: సంపూర్ణ ప్రజా విశ్వాసాన్ని సాధించలేకపోయిన బీజేపీ, అధికారం కోసం అడ్డదారులు తొక్కుతోందంటూ జేడీ(ఎస్), కాంగ్రెస్ కూటమి సీఎం అభ్యర్థి కుమారస్వామి ఆరోపణల బాంబు పేల్చారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒకొక్కరికీ వంద కోట్ల లంచం ఆశచూపిందని, మంత్రి పదవులు సైతం ఆశచూపుతోందని ఆరోపణలు గుప్పించారు.
బెంగళూరు, మే 16: అధికారంలోకి రావడానికి అవసరమయ్యే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వారి పార్టీకి చెందిన ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్ల రూపాయలు ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసిందని జెడి(ఎస్) చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఖండించారు. ఇది కేవలం ఊహాజనితమని ఆయన వ్యాఖ్యానించారు. వంద కోట్లు, 200 కోట్లు అన్నవి కేవలం అన్నది కేవలం ఊహాజనితమే, వాస్తవానికి బీజేపీ అలాంటి చర్యలకు పాల్పడదని జవదేకర్ అన్నారు.
న్యూఢిల్లీ, మే 16: దేశంలో అత్యంత స్వచ్ఛమైన నగరాల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నగరాలకు అవార్డులు లభించాయి. స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా ప్రతి ఏడాది ఇచ్చే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను కేంద్ర పట్టాణభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది.
న్యూఢిల్లీ, మే 16: దేశంలో సూక్ష్మ నీటిపారుదల రంగానికి మరింత ఊతం ఇచ్చేందుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నాబార్డ్లో రూ.5వేల కోట్లతో ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ ఆర్థిక ఉపసంఘం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన మంత్రి క్రిషి సించాయి యోజన కింద సూక్ష్మ నీటిపారుదల నిధిని ఏర్పాటు చేస్తున్నారు.
బెంగళూరు, మే 16: కర్నాటకలో అధికారం చేపట్టడానికి కావాల్సిన పూర్తి మెజారిటీ సాధించడానికి అవసరమయ్యే ఎమ్మేల్యేల కొనుగోలుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని మోదీ ప్రోత్సహిస్తున్నారని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర ఆరోపణ చేశారు.
న్యూఢిల్లీ, మే 16: కర్నాటకలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించటం ద్వారా గవర్నర్ రుడాభాయ్ వాజూభాయ్ వాలా ఎమ్మెల్యేల కొనుగోలుకు అవకాశం కల్పిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్లు, ఎంపీలు పి చిదంబరం, కపిల్ సిబల్ ఆరోపించారు.