-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఎఐ) పరిశీలిస్తోంది. 53 నగరాల్లో రూ.300 నుంచి రూ.400 కోట్లతో ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. పాస్పోర్టు సేవా కేంద్రాల తరహాలో ఆధార్ సేవా కేంద్రాలను నెలకొల్పనున్నారు. ఈ ఆధార్ కేంద్రాల్లో పేర్ల నమోదు, మార్పులు , చేర్పులు చేస్తారు.
ముంబయి/న్యూఢిల్లీ, అక్టోబర్ 9: మహిళల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. తమ జీవితగమనంలో చవిచూసిన లైంగిక వేధింపులను ‘మీ..టూ’అంటూ ధైర్యంగా బహిర్గతం చేస్తున్నారు. ఇటీవల కాలంలో బాలీవుడ్ నటుల అసలు రంగును బయటపెట్టిన అతివలు ఇతర రంగాల్లోనూ తమకు ఎదురైన లైంగిక వేధింపులను బట్టబయలు చేస్తున్నారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 9: అమరావతి ప్రాంతంలో జరీబు భూములున్న రైతులకు ఇస్తున్న ప్యాకేజీని అసైన్డ్ భూములున్న రైతులకు కూడా ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని రాజధాని ప్రాంత గ్రామాల దళిత రైతులు జాతీయ ఎస్సీ కమిషన్ను ఆశ్రయించారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 9: ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై తెలుగుదేశం పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహారావు మండిపడ్డారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఏపీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తెలుగుదేశం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు.
సాంప్లా (హర్యానా), అక్టోబర్ 9: బీజేపీ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కనీవినీ ఎరుగని విధంగా రైతాంగానికి మేలు చేపట్టే పనులు అమలు చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రైతులు వడ్డీ వ్యాపారుల గుమ్మం తొక్కాల్సిన అవసరం లేదని, బ్యాంకుల ద్వారా విరివిగా రుణాలు ఇస్తున్నామని చెప్పారు.
* యువకుల కలలను భగ్నం చేసిన ప్రభుత్వ విధానాలు* రాజస్తాన్ ఎన్నికల ర్యాలీలో రాహుల్గాంధీ ధ్వజం
న్యూఢిల్లీ, అక్టోబర్ 9: పౌర విమానయాన రంగానికీ ఉగ్రవాదం పెను సవాల్గా మారిందని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. విమానయాన రంగాన్ని దెబ్బతీయడానికి ఉగ్రవాదులు అనేక సందర్భాల్లో ప్రయత్నించారన్న రాజ్నాథ్ పలు ఉదాహరణలు పేర్కొన్నారు. 2009లో ఆమ్స్టర్డాం-డెట్రాయిట్ విమానం పేల్చివేయడానికి కుట్ర జరిగిందని మంగళవారం ఇక్కడ తెలిపారు.
బీజింగ్, అక్టోబర్ 9: భారత ఉపఖండంలో ఆయుధ పోటీ పెరుగుతోంది. భారత్, పాకిస్తాన్లు పోటీలుపడి అత్యంత ఆధునిక ఆయుధాలను సమకూర్చుకుంటున్నాయి. ఫ్రాన్స్నుంచి రాఫెల్ ఫైటర్ జెట్స్ను, రష్యా నుంచి ఎస్-400 మిసైళ్లను సమకూర్చుకునేందుకు భారత్ ఇప్పటికే ఒప్పందం ఖరారు చేసింది. తాజాగా పాకిస్తాన్ చైనాతో అతి పెద్ద ఆయుధ ఒప్పందం కుదుర్చుకోనుంది. కాని ఈ ఒప్పందం వివరాలు బహిర్గతం కాలేదు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 9: సీట్ల కోసం బిచ్చమెత్తే ప్రసక్తేలేదు, గౌరవ ప్రదమైన సీట్లు ఇచ్చేందుకు అంగీకరిస్తే తప్ప కాంగ్రెస్తో పొత్తు కుదరదని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ప్రకటించారు. మాయావతి మంగళవారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వ్యవస్థాపక అధ్యక్షుడు కాన్షీరామ్ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలపై దుమ్మెత్తిపోశారు.